ఉన్నావ్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

by సూర్య | Wed, Jul 10, 2024, 03:19 PM

ఉత్తరప్రదేశ్‌‌లోని ఉన్నావ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

Latest News

 
ఉదయం జీరా వాటర్‌ తాగితే.... Mon, Oct 28, 2024, 12:42 PM
వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి గుడ్ బై! Mon, Oct 28, 2024, 12:11 PM
శుభ ఘడియలు వచ్చేశాయ్‌.. రెండు నెలల్లో 18 ముహుర్తాలు Mon, Oct 28, 2024, 11:34 AM
పులివెందుల: సమస్యల పరిష్కారానికి పోరాడుదాం Mon, Oct 28, 2024, 10:22 AM
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM