by సూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM
రాయదుర్గం పట్టణంలోని దుగ్గిలమ్మ గుడి 17వ వార్డులో నిర్మాణం చేపడుతున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణ పనులు ఆపాలని మున్సిపల్ కమిషనర్ కు బుధవారం స్థానికులు వినతి పత్రాలు అందజేశారు. స్థానికులు బీఎం నాదల్, టీడీపీ వార్డ్ ఇన్చార్జి మాట్లాడుతూ తమ వార్డు వరద ముప్పు ప్రాంతమని, లూజ్ సాయిల్ వంటి ప్రాంతమని అధిక హైడ్రేషన్ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
Latest News