ఎయిర్ టెల్ టవర్ నిర్మాణ పనులు తక్షణమే ఆపించాలి

by సూర్య | Wed, Jul 10, 2024, 03:18 PM

రాయదుర్గం పట్టణంలోని దుగ్గిలమ్మ గుడి 17వ వార్డులో నిర్మాణం చేపడుతున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణ పనులు ఆపాలని మున్సిపల్ కమిషనర్ కు బుధవారం స్థానికులు వినతి పత్రాలు అందజేశారు. స్థానికులు బీఎం నాదల్, టీడీపీ వార్డ్ ఇన్చార్జి మాట్లాడుతూ తమ వార్డు వరద ముప్పు ప్రాంతమని, లూజ్ సాయిల్ వంటి ప్రాంతమని అధిక హైడ్రేషన్ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

Latest News

 
మంగళగిరి కార్యాలయంలో వినతులు స్వీకరించిన శ్రీనివాసరెడ్డి Mon, Oct 28, 2024, 02:03 PM
శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో రమా ఏకాదశి పూజలు Mon, Oct 28, 2024, 01:35 PM
కక్షపూరితంగా దళితులపైన దాడులా..? Mon, Oct 28, 2024, 01:25 PM
జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక షర్మిలని చంద్రబాబు ప్రయోగిస్తున్నారు Mon, Oct 28, 2024, 01:23 PM
జగన్ పై మహిళల్లో వ్యతిరేకత పెంచేలా చంద్రబాబు, షర్మిల కుట్రపన్నారు Mon, Oct 28, 2024, 01:21 PM