సమగ్ర శిక్ష లో పని చేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి

by సూర్య | Wed, Jul 10, 2024, 03:11 PM

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మే, జూన్ నెల జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష పరిధిలో కాంట్రాక్ట్ సిబ్బంది, ఐఈ ఆర్పీలు, మెసెంజర్లు, విద్యాశాఖ కార్యాలయ కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని తెలిసిందన్నారు.

Latest News

 
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగింది Mon, Oct 28, 2024, 04:34 PM
విద్యాసాగర్‌కు హైకోర్టు షాక్ Mon, Oct 28, 2024, 04:33 PM
బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం Mon, Oct 28, 2024, 04:32 PM
అందుబాటులోకి పాత జీవోలు Mon, Oct 28, 2024, 04:31 PM
50 శాతం పూర్తైన పోర్టు ప‌నుల‌కు మ‌ళ్లీ టెండర్లా..? Mon, Oct 28, 2024, 04:19 PM