టీడీపీ కార్యకర్త రహమతుల్లా ను పరామర్శించిన మంత్రి సవితమ్మ

by సూర్య | Wed, Jul 10, 2024, 03:09 PM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త హమాలీ రహమతుల్లా మతిస్థిమితం కోల్పోవడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ బుధవారం ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి కుటుంబ సభ్యులకు దైర్యంగా ఉండండి అండగా ఉంటామని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగింది Mon, Oct 28, 2024, 04:34 PM
విద్యాసాగర్‌కు హైకోర్టు షాక్ Mon, Oct 28, 2024, 04:33 PM
బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం Mon, Oct 28, 2024, 04:32 PM
అందుబాటులోకి పాత జీవోలు Mon, Oct 28, 2024, 04:31 PM
50 శాతం పూర్తైన పోర్టు ప‌నుల‌కు మ‌ళ్లీ టెండర్లా..? Mon, Oct 28, 2024, 04:19 PM