ఆదెప్ప మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే తనయుడు భరత్

by సూర్య | Wed, Jul 10, 2024, 03:04 PM

రాయదుర్గం మండలంలోని మెచ్చిరి గ్రామంలో అతి కిరాతకంగా హత్యకు గురి అయిన టిడిపి కార్యకర్త ఆదెప్ప మృతదేహానికి ఎమ్మెల్యే కాలవ తనయుడు కాలవ భరత్ నివాళులు అర్పించారు. బుధవారం ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మార్చురీలో ఉన్న మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మండల కన్వీనర్ కురుబ హనుమంతు, కదరంపల్లి సోము, పోరాళ్ల పురుషోత్తం పాల్గొన్నారు.

Latest News

 
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: మంత్రి గొట్టిపాటి Mon, Oct 28, 2024, 07:53 PM
మాజీ మంత్రి బాలినేనికి షాక్.. హైకోర్టు కీలక నిర్ణయం Mon, Oct 28, 2024, 07:30 PM
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా జరిగింది Mon, Oct 28, 2024, 04:34 PM
విద్యాసాగర్‌కు హైకోర్టు షాక్ Mon, Oct 28, 2024, 04:33 PM
బీసీ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం Mon, Oct 28, 2024, 04:32 PM