బియ్యం గింజమీద ఎమ్మెల్యే అమిలినేని పేరు రాసిన బోరంపల్లి వాసి

by సూర్య | Wed, Jul 10, 2024, 02:55 PM

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ కండెక్టర్ ఎం. వివేకానంద (ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఈఎన్ జి బీఈడీ) మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేరు బియ్యం గింజ మీద బుధవారం రాసి తన అభిమానాన్ని చాటుకున్నారు. బియ్యం గింజ మీద పేరు బూతద్దం మీద చూస్తే కనిపిస్తుంది. ఆ బియ్యం గింజను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుని కలిసి చిన్న బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM