ఇజ్రాయిల్‌లో పత్రికా నిషేధాన్ని ఖండించిన UNO

by సూర్య | Wed, Jul 10, 2024, 02:54 PM

గాజాలో జరిగిన దాడులపై అంతర్జాతీయ మీడియాను రిపోర్టింగ్ చేయకుండా నిషేధించిన ఇజ్రాయిల్ చర్యను ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఈ సందర్భంగా యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా అల్బనీస్ స్పందిస్తూ మీడియా నుండి ఏమి దాచాలని ఇజ్రాయెల్ చూస్తుందని ప్రశ్నించారు. ” గాజా ప్రజలపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న మారణహోమం, హింస గురించి పాశ్చాత్య మీడియా ఇప్పుడు మౌనంగా ఉంది. ఇప్పుడు మారణహోమం, అణచివేత జరగడం లేదని చెప్పలేము’ అని ఆమె సోషల్ మీడియా వేదికగా రాశారు.

Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM