టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు

by సూర్య | Sun, Apr 14, 2024, 04:13 PM

చంద్రబాబు రూపకల్పన చేసిన టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలం బోరవానిపేట పంచాయతీలో ఆదివారం ఉదయం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని ప్రజలు గెలిపించాలన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM