గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

by సూర్య | Sun, Apr 14, 2024, 03:33 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Latest News

 
స్వామి వివేకానంద ప్రేరణలు దేశానికి గర్వకారణం Sun, Jan 12, 2025, 11:01 PM
సంక్రాంతికి ఇస్తా అన్న, సంతోషం ఏదయ్యా? Sun, Jan 12, 2025, 11:00 PM
ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వం మంగళం Sun, Jan 12, 2025, 10:59 PM
ప్రచారం తప్ప చేసింది ఏమైనా ఉందా...? Sun, Jan 12, 2025, 10:58 PM
తిరుమల ఆలయ పవిత్రతను కూటమి నేతలు దెబ్బతీశారు Sun, Jan 12, 2025, 10:58 PM