రాప్తాడు ఈఆర్వో పై విచారణ కు కలెక్టర్ ఆదేశం

by సూర్య | Sun, Apr 14, 2024, 03:31 PM

నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా ఓట్ల నమోదుకు తెరలేపిన రాప్తాడు నియోజకవర్గం ఈఆర్వో/ఆర్వో వసంత బాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్డి రామకృష్ణారెడ్డిని నియమించారు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి కొత్త ఓట్ల నమోదు, ఏఈఆర్టీ, బీఎల్డీల ఆమోదం, క్షేత్ర పరిశీలన లేకుండా నేరుగా ఫామ్-6 దరఖాస్తులను ఆమోదించడంపై విచారణకు ఆదేశించారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM