రాప్తాడు ఈఆర్వో పై విచారణ కు కలెక్టర్ ఆదేశం

by సూర్య | Sun, Apr 14, 2024, 03:31 PM

నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా ఓట్ల నమోదుకు తెరలేపిన రాప్తాడు నియోజకవర్గం ఈఆర్వో/ఆర్వో వసంత బాబుపై విచారణకు అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఆదేశించారు. విచారణ అధికారిగా డీఆర్డి రామకృష్ణారెడ్డిని నియమించారు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి కొత్త ఓట్ల నమోదు, ఏఈఆర్టీ, బీఎల్డీల ఆమోదం, క్షేత్ర పరిశీలన లేకుండా నేరుగా ఫామ్-6 దరఖాస్తులను ఆమోదించడంపై విచారణకు ఆదేశించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM