జగన్ పై దాడిని ఖండించిన రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల

by సూర్య | Sun, Apr 14, 2024, 03:29 PM

జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల ఆదివారం ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇది ఒక పిరికిపంద చర్యగా పరిగణించారు. జగన్ ని ఎదురుగా ఎదుర్కొలేకనే ఈ దాడిని కూటమి నేతలు చేయించారని మండిపడ్డారు. జగన్ కి ఏపీ ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయన్నారు. ఎన్ని జండాలు కలసి వచ్చిన వైసీపీ విజయం తధ్యమన్నారు.

Latest News

 
ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. ఇకపై అడిషనల్ షీట్లకు నో ఛాన్స్! Thu, Feb 12, 2026, 09:01 PM
తిరుపతి లడ్డూ నెయ్యి సరఫరాపై సీఎం చంద్రబాబును ప్రశ్నించిన భూమన Thu, Feb 12, 2026, 08:56 PM
అప్రమత్తంగా ఉంటేనే కూరగాయల పంటల్లో ఆశించే తెగుళ్ల నివారణ సాధ్యం Thu, Feb 12, 2026, 08:51 PM
సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్ Thu, Feb 12, 2026, 08:43 PM
విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ Thu, Feb 12, 2026, 08:31 PM