జగన్ పై దాడిని ఖండించిన రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల

by సూర్య | Sun, Apr 14, 2024, 03:29 PM

జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల ఆదివారం ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇది ఒక పిరికిపంద చర్యగా పరిగణించారు. జగన్ ని ఎదురుగా ఎదుర్కొలేకనే ఈ దాడిని కూటమి నేతలు చేయించారని మండిపడ్డారు. జగన్ కి ఏపీ ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయన్నారు. ఎన్ని జండాలు కలసి వచ్చిన వైసీపీ విజయం తధ్యమన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM