వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sun, Apr 14, 2024, 03:22 PM

సీఎం జగన్‌పై జరిగిన దాడిపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై రాయితో దాడి జరగలేదని అన్నారు. ఎయిర్‌గన్‌తో అటాక్ జరిగినట్లు అనుమానం ఉందని చెప్పారు. అటాకర్లు సీఎం నుదుటిని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం జగన్‌కు భద్రత తగ్గినట్లు అన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM