వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sun, Apr 14, 2024, 03:22 PM

సీఎం జగన్‌పై జరిగిన దాడిపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై రాయితో దాడి జరగలేదని అన్నారు. ఎయిర్‌గన్‌తో అటాక్ జరిగినట్లు అనుమానం ఉందని చెప్పారు. అటాకర్లు సీఎం నుదుటిని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సీఎం జగన్‌కు భద్రత తగ్గినట్లు అన్నారు.

Latest News

 
Realme P4 Power: పవర్ ప్యాక్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ రివ్యూ Mon, Jan 19, 2026, 11:15 PM
నిరుద్యోగులకు .. ట్రైనింగ్, ఫుడ్, వసతి ఉచితం.. ఉద్యోగం కూడా Mon, Jan 19, 2026, 09:37 PM
టీటీడీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు.. 1080 మందికి ఛాన్స్ Mon, Jan 19, 2026, 09:33 PM
వారికి ఐదేళ్లు ఉచిత స్పర్శ దర్శనం.. వసతి కూడా ఫ్రీ Mon, Jan 19, 2026, 09:11 PM
ఏపీకి రావొద్దని ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని నారా లోకేశ్ విమర్శలు Mon, Jan 19, 2026, 08:37 PM