చేనేతకి కమిషన్ ఏర్పాటు చెయ్యండి

by సూర్య | Sat, Apr 13, 2024, 04:47 PM

యావత్ చేనేత కుటుంబాలు సీఎం జగన్ కు రుణపడి ఉంటాయి అని  ఎన్టీఆర్ జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు, పి. శ్రీనివాసరావు అన్నారు. అయన మాట్లాడుతూ.... రేపు జరగబోయే ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి.. సహకార సంఘాలు, కార్మికులు, పవర్ లూమ్స్ విషయంలో గానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. చేనేతల పిల్లలు ఈరోజు టోఫెల్ అంటే.. 4 లక్షల మంది జగన్ లు తయారవుతారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఈ ప్రజానీకానికి తెలిస్తే 2030 వరకు ఉన్న విజన్ ను గుర్తించాలి. చేనేత బ్యాంక్ ను ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.     

Latest News

 
కాంట్రాక్ట్ టీచర్లకు మరో ఏడాది కాలం పాటు గడువు పెంపు Tue, May 20, 2025, 08:39 PM
కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి Tue, May 20, 2025, 08:24 PM
వారికి అదనంగా రూ. 5 లక్షలు,,,టీటీడీ కీలక నిర్ణయం Tue, May 20, 2025, 07:18 PM
తిరుమల భద్రతపై .. ఆ టెక్నాలజీ వాడాలని నిర్ణయం Tue, May 20, 2025, 06:51 PM
వారానికి 2 రోజులు ఎగ్‌ఫ్రైడ్ రైస్.. వచ్చే నెల నుంచే మొదలు Tue, May 20, 2025, 06:48 PM