బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలలో చంద్రబాబు సమీక్ష

by సూర్య | Sat, Apr 13, 2024, 04:47 PM

 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు. మొదట రేపల్లె నియోజకవర్గం నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేసుకుంటున్నారు. అధికార వైసీపీని ఎన్నికల్లో ఎలా ఢీకొట్టాలనే అంశంపై కూటమి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ నేతలు ప్రచారం చేయాలని సూచించారు.

Latest News

 
కాలుష్యం నుంచి జుట్టును కాపాడుకోవడానికి పోషకాలు, ఆహార మార్పులు Sat, Dec 13, 2025, 12:41 PM
భారీగా పెరిగిన వెండి ధరలు Sat, Dec 13, 2025, 11:33 AM
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్ Sat, Dec 13, 2025, 11:32 AM
అమాంతంగా పెరిగిన కోడిగుడ్డు ధరలు Sat, Dec 13, 2025, 11:29 AM
జూన్ 26, 2027లో ప్రారంభం కానున్న గోదావరి నది పుష్కరాలు Sat, Dec 13, 2025, 11:27 AM