సీఎం జగన్ కీలక ప్రకటన

by సూర్య | Sat, Apr 13, 2024, 04:07 PM

మంగళగిరిలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మోస పూరిత హామీలు తాను ఇవ్వనని, చేసేదే చెబుతానని చెప్పారు. నేతన్నల కోసం తన హయాంలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు.

Latest News

 
చంద్రబాబు క్యాబినెట్ భేటీ.. అమరావతి రుణం, CII సమ్మిట్, మొంథా తుఫాను చర్చలు Sun, Nov 09, 2025, 09:03 PM
పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటనలో అపశ్రుతి Sun, Nov 09, 2025, 08:59 PM
"భారత్‌లో ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఐఎస్ఐ S1 యూనిట్ మద్దతు?" Sun, Nov 09, 2025, 08:57 PM
ఏపీలో వైసీపీకి ఛాన్స్ ఇవ్వడంతో పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని ఆరోపణ Sun, Nov 09, 2025, 08:28 PM
ఆరోగ్య రంగంలో ఏపీని ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలుపుతామని చంద్రబాబు ధీమా Sun, Nov 09, 2025, 07:59 PM