సీఎం జగన్ కీలక ప్రకటన

by సూర్య | Sat, Apr 13, 2024, 04:07 PM

మంగళగిరిలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మోస పూరిత హామీలు తాను ఇవ్వనని, చేసేదే చెబుతానని చెప్పారు. నేతన్నల కోసం తన హయాంలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM