సీఎం జగన్ కీలక ప్రకటన

by సూర్య | Sat, Apr 13, 2024, 04:07 PM

మంగళగిరిలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ బీసీల నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. చేనేత వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఆ వర్గానికే తాను సీటు ఇచ్చానని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మోస పూరిత హామీలు తాను ఇవ్వనని, చేసేదే చెబుతానని చెప్పారు. నేతన్నల కోసం తన హయాంలో రూ.3 వేల కోట్లు ఖర్చు చేసామని వెల్లడించారు.

Latest News

 
కోడిపందేల కంటే తగ్గేదే లే.. కుమ్మేసుకున్న పందులు.. గెలిస్తే ఏమిస్తారో ఊహించలేరు Tue, Jan 14, 2025, 09:57 PM
ఏపీలో మూడు ఇండస్ట్రియల్ సిటీలు.. అక్కడే.. మారిపోనున్న రూపురేఖలు Tue, Jan 14, 2025, 09:04 PM
కోస మాంసానికి భారీ గిరాకి.. అయితే మాత్రం ఇంత కక్కుర్తా Tue, Jan 14, 2025, 08:58 PM
సొంతూరిలో సీఎం.. పంచెకట్టుతో సంక్రాంతి పండుగ Tue, Jan 14, 2025, 08:50 PM
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవలు రద్దు Tue, Jan 14, 2025, 08:47 PM