వైసీపీలోకి భారీగా వలసలు, కుప్పకూలుతున్న కూటమి

by సూర్య | Sat, Apr 13, 2024, 03:59 PM

గుంటూరు పశ్చిమ నియోజవర్గం నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన రాష్ట్ర కన్వీనర్‌ వీరశెట్టి సుబ్బారావు. భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు, బీజేపీ స్టేట్‌ కో కన్వీనర్‌ డాక్టర్‌ టీ వీ రావు.తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుంటూరు టీడీపీ జిల్లా కన్వీనర్‌ బైరా అజయ్‌బాబు, గుంటూరు జిల్లా టీడీపీ కార్మిక సంఘం అధ్యక్షుడు నాగగౌడ్, మైనార్టీ నేత షేక్‌ షాజిత్‌.కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన గుంటూరు నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌.ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డాక్టర్‌ కె శివకుమార్, కె నాగరాజు, కందుల రాజా, భరత్, సునీల్‌ రెడ్డి, మంగిరెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలసాని కిరణ్ కుమార్‌. గుంటూరు తూర్పు నియోజకవర్గం (జనసేన పార్టీ 2019 అభ్యర్ధి) నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు షేక్‌ జియావుర్‌ రెహ్మాన్.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM