జాలర్ల వలలో భారీ తిమింగలం

by సూర్య | Sat, Apr 13, 2024, 03:56 PM

అచ్చుతాపురం మండలంలోని తంతడి-ఓడపాలెం మత్స్యకారుల వలలో శుక్రవారం భారీ చేప పడింది. దీనిని వారు ఒడ్డు వరకూ లాగారు. తీరా ఒడ్డుకు చేరాక పరిశీలిస్తే అది తిమింగలంగా గుర్తించారు. ఇది సుమారు 30 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉందని మత్స్యకారులు తెలిపారు. ఈ తిమింగలం కదలకపోవడంతో మత్స్యకారులు తమ వలలను తొలగించి సముద్రంలోకి పంపించే ప్రయత్నాలు చేసినప్పటికీ వెళ్లలేదు. చనిపోయిన తిమింగలం వలలో పడిందని జాలర్లు తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM