నర్సాయపాలెంలో ప్రచారంలో పాల్గొన్న చంద్రశేఖర్

by సూర్య | Sat, Apr 13, 2024, 03:55 PM

ఎర్రగొండపాలెం మండలంలోని నర్సాయపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటి ఇంటికి తిరిగి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఎమ్మెల్యే గా నన్ను, ఎంపీగా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి గెలిపించాలని కోరారు. మహిళలు ఆయనకు హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM