వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

by సూర్య | Sat, Apr 13, 2024, 03:07 PM

వైసిపి ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో ఉమ్మడి కూటమి నేతల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి గెలుపుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM