వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం

by సూర్య | Sat, Apr 13, 2024, 03:07 PM

వైసిపి ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడులో ఉమ్మడి కూటమి నేతల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి గెలుపుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM