ప్రజల ఇంటి వద్దకే నేరుగా పథకాలు

by సూర్య | Sat, Apr 13, 2024, 03:19 PM

రణస్థలం మండలం కొండములగాం, జేఆర్ పురం పంచాయతీల్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల వద్దకే పరిపాలన అందించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ను గెలిపిస్తే, ప్రజలు ఇంటి వద్దకే నేరుగా పథకాలు అందుతాయన్నారు.

Latest News

 
పవన్ క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్.. డీజీపీ కీలక ప్రకటన Mon, Jan 20, 2025, 02:02 PM
చంద్రబాబుని అమిత్ షా మందలించింది నిజం కాదా..? Mon, Jan 20, 2025, 01:42 PM
చంద్రబాబు పట్ల స్వామిభక్తి భలే చూపావు తల్లి Mon, Jan 20, 2025, 01:40 PM
తిరుమలలో కేంద్రం జోక్యం కూటమికి సిగ్గుచేటు Mon, Jan 20, 2025, 01:38 PM
ఎక్కువ మందిని కంటే వారికి సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందా ..? Mon, Jan 20, 2025, 01:37 PM