ప్రజల ఇంటి వద్దకే నేరుగా పథకాలు

by సూర్య | Sat, Apr 13, 2024, 03:19 PM

రణస్థలం మండలం కొండములగాం, జేఆర్ పురం పంచాయతీల్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల వద్దకే పరిపాలన అందించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ను గెలిపిస్తే, ప్రజలు ఇంటి వద్దకే నేరుగా పథకాలు అందుతాయన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM