ప్రజల ఇంటి వద్దకే నేరుగా పథకాలు

by సూర్య | Sat, Apr 13, 2024, 03:19 PM

రణస్థలం మండలం కొండములగాం, జేఆర్ పురం పంచాయతీల్లో శనివారం ఉదయం ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశమయ్యారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల వద్దకే పరిపాలన అందించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగన్ ను గెలిపిస్తే, ప్రజలు ఇంటి వద్దకే నేరుగా పథకాలు అందుతాయన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM