గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by సూర్య | Sat, Apr 13, 2024, 02:29 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పీలేరులో చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్థానిక కామాటంపల్లికి చెందిన జి. శ్రీరాములు (71) తన ఇంటి నుంచి పాత బస్టాండుకు నడుచుకు వెళుతుండగా పట్టణంలోని బోదేషావలి దర్గా వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొని తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని వారి బంధువులు ఆటోలో ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Latest News

 
ఏపీలో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌,,,, గుజరాత్ వెళ్లొచ్చిన బృందం Wed, Apr 23, 2025, 07:46 PM
మెకానిక్ క్రియేటివిటీకి రైతులు ఫిదా..బైక్‌‌ను మినీ ట్రాక్టర్‌గా మార్చేశాడు Wed, Apr 23, 2025, 07:41 PM
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్ Wed, Apr 23, 2025, 07:35 PM
రైల్వేస్టేషన్‌లో బ్యాగ్.. అనుమానంతో ఆగిన పోలీస్ లియో డాగ్ Wed, Apr 23, 2025, 07:31 PM
శరీరంపై 53 కత్తిపోట్లు.. ఇంత ఘోరమా,,,వీరయ్య చౌదరి దారుణ హత్యపై చంద్రబాబు ఎమోషనల్ Wed, Apr 23, 2025, 07:25 PM