కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నారు: షర్మిల

by సూర్య | Sat, Apr 13, 2024, 02:27 PM

కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని మారుస్తున్నారు అంటే తప్పు ఒప్పుకున్నట్లేనా' అని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. సింహాద్రిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. తాను కడప ఎంపీ అభ్యర్థిగా కేవలం నాలుగు రోజులు మాత్రమే జిల్లాలో తిరిగా అని అంతలోనే అభ్యర్థి మార్పు అని రావడం వారి ఓటమి ఒప్పుకున్నట్లే అని విమర్శించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM