కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నారు: షర్మిల

by సూర్య | Sat, Apr 13, 2024, 02:27 PM

కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని మారుస్తున్నారు అంటే తప్పు ఒప్పుకున్నట్లేనా' అని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. సింహాద్రిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. తాను కడప ఎంపీ అభ్యర్థిగా కేవలం నాలుగు రోజులు మాత్రమే జిల్లాలో తిరిగా అని అంతలోనే అభ్యర్థి మార్పు అని రావడం వారి ఓటమి ఒప్పుకున్నట్లే అని విమర్శించారు.

Latest News

 
ఉమ్మడి కడప జిల్లాలో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ Tue, Mar 25, 2025, 08:52 PM
హామీలు అమలు చేయాలని అడిగితే కేసులు పెడుతున్నారన్న కాకాణి Tue, Mar 25, 2025, 08:50 PM
అరకు ఎంపీనైన తనను పిలవలేదంటూ తనూజా రాణి ఆగ్రహం Tue, Mar 25, 2025, 08:47 PM
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ను దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ Tue, Mar 25, 2025, 08:36 PM
ఐఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్యాయత్నం Tue, Mar 25, 2025, 08:33 PM