మౌలిక వసతులు కల్పించడమే ద్యేయం: దుర్గేష్

by సూర్య | Sat, Apr 13, 2024, 01:51 PM

నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజల మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతానని నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు శనివారం నిడదవోలు పట్టణం 21 వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని సూచించారు.

Latest News

 
నీకు కూడా కుటుంబం ఉందని గుర్తు పెట్టుకో,,,ఎమ్మెల్యే పుల్లారావుపై రజిని ఆగ్రహం Sat, Feb 08, 2025, 07:50 PM
ఏపీలోని ఆ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు Sat, Feb 08, 2025, 07:36 PM
హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రాంబాబు Sat, Feb 08, 2025, 07:25 PM
మల్లిఖార్జునస్వామికి టీడీపీ ఎమ్మెల్యే భారీ విరాళం.. బంగారు వస్తువులు అందజేత Sat, Feb 08, 2025, 07:02 PM
జనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళ సంచలన ఆరోపణలు Sat, Feb 08, 2025, 06:57 PM