భవన నిర్మాణ కార్మికులకు కొండయ్య భరోసా

by సూర్య | Sat, Apr 13, 2024, 01:27 PM

చీరాల అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ప్రణాళికా బద్ధంగా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను ఆయన కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన చీరాల ముంతావారి సెంటర్ లో భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది అంతా ఆయన శ్రద్ధగా విన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం లోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందని కొండయ్య హామీ ఇచ్చారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM