భవన నిర్మాణ కార్మికులకు కొండయ్య భరోసా

by సూర్య | Sat, Apr 13, 2024, 01:27 PM

చీరాల అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ప్రణాళికా బద్ధంగా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను ఆయన కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన చీరాల ముంతావారి సెంటర్ లో భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది అంతా ఆయన శ్రద్ధగా విన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం లోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందని కొండయ్య హామీ ఇచ్చారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM