![]() |
![]() |
by సూర్య | Sat, Apr 13, 2024, 01:27 PM
చీరాల అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ ప్రణాళికా బద్ధంగా ప్రచారం చేసుకుంటున్నారు. అన్ని వర్గాలను ఆయన కలుసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన చీరాల ముంతావారి సెంటర్ లో భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది అంతా ఆయన శ్రద్ధగా విన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారం లోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తుందని కొండయ్య హామీ ఇచ్చారు.
Latest News