జిల్లాలో రూ. 1. 30 కోట్లు సీజ్

by సూర్య | Sat, Apr 13, 2024, 12:22 PM

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలకు పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో శుక్రవారం ఎస్పీ సుమిత్ సునీల్, జెసి గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఈనెల 11 నాటికి మొత్తం 18, 17, 162 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1. 30 కోట్లు విలువైన డబ్బు, మద్యం, తదితర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM