ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గౌతమీ విద్యార్థులు

by సూర్య | Sat, Apr 13, 2024, 12:15 PM

ఎర్రగొండపాలెంలోని గౌతమి విద్యాసంస్థల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. శుక్రవారం విడుదల అయిన ఫలితాల్లో ఆ కళాశాలకు చెందిన గుడిపాటి బన్ని, సిహెచ్, వాసంతి, ద్వితీయ సంవత్సర షేక్. యాస్మిన్, డి. విజయ లక్ష్మి, ఎస్. వివిత్ర పావనిలు మంచి మార్కులతో నిలిచారు. కళాశాల చైర్మన్ కనుమర్ల గుండా రెడ్డి, ప్రిన్సిపాల్ గుంటక త్రిపుర రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్, రవి బాబులు అభినందించారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM