డీజీ పేటలో పోలీసులు కవాతు

by సూర్య | Sat, Apr 13, 2024, 12:09 PM

సార్వత్రిక ఎన్ని కల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పామూరు సీఐ ఎం. రామనా యక్, సి. ఎస్. పురం ఎస్సై ప్రేమ్కుమార్లు తెలిపారు. సి. ఎస్. పురం మండలంలోని డీజీపేట గ్రామంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలతో శుక్రవారం కవాతు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కోరారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM