డీజీ పేటలో పోలీసులు కవాతు

by సూర్య | Sat, Apr 13, 2024, 12:09 PM

సార్వత్రిక ఎన్ని కల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పామూరు సీఐ ఎం. రామనా యక్, సి. ఎస్. పురం ఎస్సై ప్రేమ్కుమార్లు తెలిపారు. సి. ఎస్. పురం మండలంలోని డీజీపేట గ్రామంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలతో శుక్రవారం కవాతు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కోరారు.

Latest News

 
పల్లె పండుగలో పాల్గొన్న పరిటాల సునీత Thu, Oct 17, 2024, 10:57 PM
న్యాయం చెయ్యండంటూ బైఠాయించిన మహిళా Thu, Oct 17, 2024, 10:57 PM
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి Thu, Oct 17, 2024, 10:56 PM
కూన రవికుమార్‌తో నాకు ప్రాణహాని ఉంది అంటున్న మరోనేత Thu, Oct 17, 2024, 10:55 PM
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యండి Thu, Oct 17, 2024, 10:54 PM