అక్రమంగా తరలిస్తున్న 28 మద్యం బాటిళ్లు స్వాధీనం

by సూర్య | Sat, Apr 13, 2024, 12:06 PM

అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతని వద్ద 28 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సైదుబాబు మాట్లాడుతూ పామూరుకు చెందిన ఓ వ్యక్తి దగ్గర అక్రమంగా మద్యం బాటిళ్లు ఉన్నాయనే సమాచారంతో ఎస్ఐ దాడిచేయగా అతని వద్ద 28 బాటిళ్లు దొరికాయి. అత నిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM