అక్రమంగా తరలిస్తున్న 28 మద్యం బాటిళ్లు స్వాధీనం

by సూర్య | Sat, Apr 13, 2024, 12:06 PM

అక్రమంగా మద్యం బాటిళ్లను తరలిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతని వద్ద 28 మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సైదుబాబు మాట్లాడుతూ పామూరుకు చెందిన ఓ వ్యక్తి దగ్గర అక్రమంగా మద్యం బాటిళ్లు ఉన్నాయనే సమాచారంతో ఎస్ఐ దాడిచేయగా అతని వద్ద 28 బాటిళ్లు దొరికాయి. అత నిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Latest News

 
పల్లె పండుగలో పాల్గొన్న పరిటాల సునీత Thu, Oct 17, 2024, 10:57 PM
న్యాయం చెయ్యండంటూ బైఠాయించిన మహిళా Thu, Oct 17, 2024, 10:57 PM
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి Thu, Oct 17, 2024, 10:56 PM
కూన రవికుమార్‌తో నాకు ప్రాణహాని ఉంది అంటున్న మరోనేత Thu, Oct 17, 2024, 10:55 PM
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యండి Thu, Oct 17, 2024, 10:54 PM