వైసీపీ నేతలపై ఏలూరి దృష్టి, వాలంటీర్లపై బాలాజీ ఫోకస్

by సూర్య | Sat, Apr 13, 2024, 12:02 PM

ఎన్నికలు నెలరోజుల్లోకొచ్చిన వేళ పర్చూరు టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు వైసీపీ నేతలపై కన్నేసి వారినందరినీ లాగేసుకుంటుండగా ఈ వలసలను నివారించాల్సిన వైసిపి అభ్యర్థి యడం బాలాజీ అది మానేసి వాలంటీర్లపై ఫోకస్ పెట్టి వారిచేత రాజీనామాలు చేయిస్తున్నారని సొంత పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. ఇప్పటికే చినగంజాం, యద్దనపూడి, మార్టూరు మండలాలు ఖాళీకాగా బాలాజీ కి అదేమీ పట్టడం లేదని వారు రుసూసలాడుతున్నారు.

Latest News

 
విష జ్వరంతో వ్యక్తి మృతి Fri, Oct 18, 2024, 10:22 AM
పల్లె పండుగలో పాల్గొన్న పరిటాల సునీత Thu, Oct 17, 2024, 10:57 PM
న్యాయం చెయ్యండంటూ బైఠాయించిన మహిళా Thu, Oct 17, 2024, 10:57 PM
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి Thu, Oct 17, 2024, 10:56 PM
కూన రవికుమార్‌తో నాకు ప్రాణహాని ఉంది అంటున్న మరోనేత Thu, Oct 17, 2024, 10:55 PM