నందవరం చౌడేశ్వరి దేవి సన్నిధిలో కూటమి అభ్యర్థి

by సూర్య | Sat, Apr 13, 2024, 11:59 AM

ఎన్డీఏ కూటమి ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ శనివారం తెల్లవారుజామున ప్రసిద్ధ క్షేత్రమైన నందవరం చౌడేశ్వరి దేవిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం టిడిపి అధ్యక్షుడు పరిసే సుధాకర్, ఇతర చేనేత ప్రముఖులు పాల్గొన్నారు.

Latest News

 
భార్య, ఆమె ప్రియుడిని చంపి కాసేపటికే ఆత్మహత్య చేసుకున్న భర్త Fri, Oct 18, 2024, 02:08 PM
చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించిన కోవూరు ఎమ్మెల్యే Fri, Oct 18, 2024, 11:39 AM
కాకినాడ నగరంలో కుండపోత వర్షం Fri, Oct 18, 2024, 11:27 AM
సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మన బాధ్యత Fri, Oct 18, 2024, 11:04 AM
ప్రభుత్వ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి : జగన్ Fri, Oct 18, 2024, 10:58 AM