ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం

by సూర్య | Sat, Apr 13, 2024, 11:57 AM

చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన చైతన్య, ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన మానస అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వారు ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది సూపర్ వాస్మోల్ ద్రావణాన్ని తాగారు. వారిని కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

Latest News

 
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది: జగన్ Fri, Oct 18, 2024, 03:34 PM
సీఎం బలిజపల్లిలో అంగన్వాడి స్కూల్ పున:ప్రారంభించిన వికాస్ రెడ్డి Fri, Oct 18, 2024, 03:03 PM
బస్సులో ప్రయాణించిన షర్మిల.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం Fri, Oct 18, 2024, 02:48 PM
కొరిశపాడు: జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం Fri, Oct 18, 2024, 02:44 PM
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం Fri, Oct 18, 2024, 02:42 PM