షర్మిల సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Fri, Apr 12, 2024, 07:02 PM

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. షర్మిల మాట్లాడుతూ.. ‘రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివేకా అలాంటి వారు. ప్రజల మనిషి వివేకా లాంటి నాయకుడు ఇప్పుడు కనిపించని పరిస్థితి. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. వివేకా.. గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. ఇప్పటివరకు హత్య చేసిన వారికి శిక్ష పడలేదు.’ అని అన్నారు.

Latest News

 
వైసీపీ విమర్శలకు నేడు ఘాటుగా బదులిచ్చిన హోంమంత్రి అనిత Tue, Oct 22, 2024, 07:11 PM
అనంతపురం జిల్లాలో భారీ వానలు.. వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున Tue, Oct 22, 2024, 07:08 PM
రేపు తెనాలిలో పర్యటించనున్న జగన్ Tue, Oct 22, 2024, 07:08 PM
రాష్ట్రంలో రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి Tue, Oct 22, 2024, 07:07 PM
నేడు ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం... రాధా ఇంటికి వెళ్లిన లోకేశ్ Tue, Oct 22, 2024, 07:06 PM