మానవ జీవితానికి గురువే దారి దీపం

by సూర్య | Fri, Apr 12, 2024, 07:00 PM

మానవుని జీవితాన్ని అజ్ఞానాంధకారం నుండి వెలుగు వైపు నడిపించడానికి గురువు దారి దీపంలా సహాయపడతాడని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కడప రాజీవ్ కల్చరల్ క్లబ్ లో శుక్రవారం మోతుకూరు పుల్లయ్య రచించిన తరుణోపాయం పుస్తకావిష్కరణ నిర్వహించారు. రమణారెడ్డి, వెంకటేశ్వరాచారి, ఓబయ్య, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారిన పున్నమి ఘాట్ Tue, Oct 22, 2024, 08:40 PM
రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన సీదిరి అప్పలరాజు Tue, Oct 22, 2024, 08:35 PM
మానవత్వం చాటుకున్న మంత్రి రవికుమార్ Tue, Oct 22, 2024, 08:30 PM
డ్రోన్ రూల్స్ 2021ను చాలా సరళతరం చేసాం Tue, Oct 22, 2024, 08:30 PM
పిల్లోడికి విచిత్రమైన పేరు పెట్టిన తల్లితండ్రులు Tue, Oct 22, 2024, 08:29 PM