by సూర్య | Fri, Apr 12, 2024, 07:00 PM
మానవుని జీవితాన్ని అజ్ఞానాంధకారం నుండి వెలుగు వైపు నడిపించడానికి గురువు దారి దీపంలా సహాయపడతాడని వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కడప రాజీవ్ కల్చరల్ క్లబ్ లో శుక్రవారం మోతుకూరు పుల్లయ్య రచించిన తరుణోపాయం పుస్తకావిష్కరణ నిర్వహించారు. రమణారెడ్డి, వెంకటేశ్వరాచారి, ఓబయ్య, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Latest News