తెలుగు దేశ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించండి

by సూర్య | Fri, Apr 12, 2024, 06:47 PM

శ్రీకాళహస్తి పట్టణంలో మూడో వార్డులో శుక్రవారం తెలుగుదేశం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మూడో వార్డుకి విచ్చేసి వార్డు ప్రజలు ఘనంగా ఆయనకి స్వాగతం పలికి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని ఆదరించండి సైకిల్ గుర్తుకే ఓటేయండి అంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, కంటా రమేష్, కిషోర్ కాసారం, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM