ఉచిత మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు చేసిన రిటైర్డ్ కల్నాల్ గోపి

by సూర్య | Fri, Apr 12, 2024, 06:46 PM

మైదుకూరు మున్సిపాలిటీలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల దాహార్తినీ తీర్చే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం కందనూరు పుల్లయ్య కుమారుడు రిటైర్డ్ కల్నాల్ గోపి ఉచిత మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైదుకూరు పట్టణంలో నీటి కొరత అధికంగా ఉందని ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని, తన తండ్రి జ్ఞాపకార్థం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM