తోట్లపల్లి గ్రామపంచాయతీలో వైసీపీ ఎన్నికల ప్రచారం

by సూర్య | Fri, Apr 12, 2024, 06:44 PM

బ్రహ్మంగారిమఠం మండలంలోని తొట్లపల్లి పంచాయతీలోని కొత్తూరు, పాతురు, నర్సిరెడ్డిపల్లి, పాపిరెడ్డిపల్లె, కొత్తపల్లె గ్రామాలలో శుక్రవారం మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన రెండు ఓట్లను వేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లె అశోక్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి రామగోవిందరెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM