మానవత చిట్వేలి శాఖకు 20 వేలు విరాళం

by సూర్య | Fri, Apr 12, 2024, 05:16 PM

చిట్వేలి మానవత శాఖ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టం కడతాం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మానవత స్వచ్చంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో విద్యార్థులకు ప్రోత్సాహకంగా చిట్వేలి విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి దోనెల రవీంద్రనాథ్, కళ్యాణి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలు శాఖకు 20001 రూపాయల చెక్కును వితరణగా గురువారం శివాలయం నందు సభ్యుల సమక్షంలో అందించారు.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM