by సూర్య | Fri, Apr 12, 2024, 05:16 PM
చిట్వేలి మానవత శాఖ ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టం కడతాం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మానవత స్వచ్చంద సేవా సంస్థ సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలనే సంకల్పంతో విద్యార్థులకు ప్రోత్సాహకంగా చిట్వేలి విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి దోనెల రవీంద్రనాథ్, కళ్యాణి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చిట్వేలు శాఖకు 20001 రూపాయల చెక్కును వితరణగా గురువారం శివాలయం నందు సభ్యుల సమక్షంలో అందించారు.
Latest News