రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

by సూర్య | Fri, Apr 12, 2024, 05:18 PM

రోడ్డు ప్రమాదంలో ఇరువురు గాయపడిన సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిలోని బాలయ్యగారిపల్లి వద్ద ఆటో, టాటా ఏసీ ఢీకొన్న ప్రమాదంలో స్థానిక రాజీవ్ నగర్ కాలనీకి చెందిన సాదిక్ అలీ, అన్వర్ భాష ఆటోలో వస్తుండగా ఎదురుగా టాటా ఏసీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సాధిక్ అలీ, అన్వర్ బాష గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM