కూటమి అభ్యర్థులను గెలిపించండి - మాగుంట రాఘవ రెడ్డి

by సూర్య | Fri, Apr 12, 2024, 04:56 PM

ఎర్రగొండపాలెం, జిల్లా ఎంపీ కూటమి అభ్యర్థులైన గూడూరి ఏరిక్షన్ బాబు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి లను ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాగుంట రాఘవ రెడ్డి కోరారు. త్రిపురాంతకంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అభ్యర్థి ఏరిక్షన్ బాబు, సీనియర్ నాయకులు మన్నే రవీంద్రతో కలసి శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. వారి వెంట అభ్యర్థి కూతురు చెల్సియా, కుమారుడు అజిత్, నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ Fri, Oct 25, 2024, 08:56 PM
జగన్ తల్లిని, చెల్లిని బజారుకీడ్చి ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాడంటూ వర్ల విమర్శలు Fri, Oct 25, 2024, 08:31 PM
23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం Fri, Oct 25, 2024, 08:28 PM
సింగుపురంలో ఉచిత వైద్య పరీక్షలు Fri, Oct 25, 2024, 08:07 PM
ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభం Fri, Oct 25, 2024, 08:05 PM