by సూర్య | Fri, Apr 12, 2024, 04:56 PM
ఎర్రగొండపాలెం, జిల్లా ఎంపీ కూటమి అభ్యర్థులైన గూడూరి ఏరిక్షన్ బాబు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి లను ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాగుంట రాఘవ రెడ్డి కోరారు. త్రిపురాంతకంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అభ్యర్థి ఏరిక్షన్ బాబు, సీనియర్ నాయకులు మన్నే రవీంద్రతో కలసి శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. వారి వెంట అభ్యర్థి కూతురు చెల్సియా, కుమారుడు అజిత్, నాయకులు పాల్గొన్నారు.
Latest News