by సూర్య | Fri, Apr 12, 2024, 05:03 PM
చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో 63 శాతం మంది బీసీ ఓటర్లు ఉండడాన్ని పరిగణనలోకి తీసుకొని టిడిపి బీసీ అభ్యర్థి కొండయ్య యాదవ్ ను బరిలోకి దింపటం ఆ పార్టీకి బాగా అనుకూలిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైసిపి అభ్యర్థిగా కమ్మ కులస్తుడు కరణం వెంకటేష్ పోటీకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కాపు నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయనున్నారు. వీరిలో కొండయ్య ఒక్కడే బిసి కావడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.
Latest News