by సూర్య | Fri, Apr 12, 2024, 04:51 PM
వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. గుంటూరులో స్థిరపడిన కనిగిరి ప్రాంత వాసులతో గురువారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ. టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వెయ్యాలని కోరారు.
Latest News