టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి:ఉగ్ర

by సూర్య | Fri, Apr 12, 2024, 04:51 PM

వైసిపి పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. గుంటూరులో స్థిరపడిన కనిగిరి ప్రాంత వాసులతో గురువారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ. టిడిపి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వెయ్యాలని కోరారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM