శిథిలావస్థకు చేరిన సామాజిక భవనం

by సూర్య | Fri, Apr 12, 2024, 04:50 PM

కొరిశపాడు మండలం, పమిడిపాడు గ్రామంలోని, ఎస్సీ కాలనీ నందు 1988 వ సంవత్సరంలో, నిర్మించిన సామాజిక భవనం నేడు శిధిలావస్థకు చేరింది, వలస కూలీలకు, గ్రామ ప్రజలకు పునరావాసంగా ఉన్న ఈ భవనం, కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, దీంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణం పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Latest News

 
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:45 PM
ఏపీలో పశువులున్న రైతులకు అలర్ట్.. వెంటనే ఇలా చేయండి Fri, Oct 25, 2024, 10:40 PM
ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం.. జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం Fri, Oct 25, 2024, 10:35 PM
ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో మరో తీపికబురు.. ఇక వెలుగులే Fri, Oct 25, 2024, 10:31 PM
పర్యాటకులకు బంపరాఫర్.. రేపటి నుంచే ఆధ్యాత్మిక యాత్ర.. వన్డే టూర్ కోసం గెట్ రెడీ Fri, Oct 25, 2024, 10:27 PM