ఘోర ప్రమాదం..ఒకరు దుర్మరణం

by సూర్య | Fri, Apr 12, 2024, 02:11 PM

అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఫిన్ చేస్తున్న వారిపై ఓ కళాశాల బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గౌస్ (12) అనే బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే ఒక కారు, 4 ద్విచక్ర వాహనాలు, ఫలహారం అమ్మే వాహనం ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
ఈనెల 30న ఒంగోలులో జిల్లాస్థాయి కూటమినేతల సమావేశం Mon, Oct 28, 2024, 10:17 PM
పొత్తు ధర్మం పాటిస్తాం కానీ బాలినేనిని మాత్రం క్షమించం Mon, Oct 28, 2024, 10:16 PM
త్వరలోనే ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ ప్రారంభిస్తాం Mon, Oct 28, 2024, 10:14 PM
వైభవంగా ప్రారంభమైన చెకుముకి సంబరాలు Mon, Oct 28, 2024, 10:14 PM
జిల్లాకే వన్నె తెచ్చిన తప్పెట గుళ్ల ప్రదర్శన Mon, Oct 28, 2024, 10:12 PM