by సూర్య | Fri, Apr 12, 2024, 02:09 PM
నూజివీడు కొన్నంగుంట రోడ్ లో ప్రమాదంలో గాయపడిన వారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి ఆసుపత్రికి తరలింపు చేశారు. శుక్రవారం ఆగిరిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశాలకు వెళుతుండగా కొన్గుంట రోడ్ లో రోడ్డు ప్రమాదం జరగడాన్ని గమనించిన సారధి ఘటన స్థలం వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించి హుటాహుటిన తన కారులో వారిని నూజివీడు ఆసుపత్రికి తరలింప జేశారు.
Latest News