by సూర్య | Fri, Apr 12, 2024, 02:05 PM
తిరుపతి రాజకీయాల్లో కీలకపరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతి అభ్యర్థిని మార్చాలంటూ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, బేబీ శ్రీనివాస్ సహా పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో పవన్ కళ్యాణ్ అసంతృప్తి నేతలతో సమావేశం కానున్నారు.
Latest News