by సూర్య | Fri, Apr 12, 2024, 12:26 PM
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం నందవరం చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు చౌడేశ్వరి దేవి జ్యోతుల ఉత్సవాలలో స్వయంగా తలపై జ్యోతులను పెట్టుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జ్యోతుల ఉత్సవాలను తొలగించారు.
Latest News