by సూర్య | Fri, Apr 12, 2024, 02:12 PM
విజయనగరం జిల్లా ఎస్పీ ఏం. దీపిక ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున శృంగవరపుకోట మండలం కిత్తన్నపేట గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై లక్కవరపుకోట ఎస్సై ఆర్. గోపాల్ సిబ్బంది రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 9మందిని అదుపులోకి తీసుకొని, రూ.53, 420/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Latest News