by సూర్య | Mon, Mar 20, 2023, 11:03 AM
జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ, సీపీఎం వామపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారిగా సిపిఐ నాయకులు మందడం కొత్త సెంటర్ వద్ద నుంచి రోడ్డుపైకి వచ్చారు. అదింటో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి పాలన నశించాలి. జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని నినాదాలు చేశారు.
Latest News