అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు

by సూర్య | Mon, Mar 20, 2023, 11:03 AM

జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ, సీపీఎం వామపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకసారిగా సిపిఐ నాయకులు మందడం కొత్త సెంటర్ వద్ద నుంచి రోడ్డుపైకి వచ్చారు. అదింటో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి పాలన నశించాలి. జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని నినాదాలు చేశారు.

Latest News

 
తుఫాన్‌ నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి Wed, Oct 23, 2024, 10:19 AM
పారామెడికల్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం Wed, Oct 23, 2024, 10:17 AM
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM