మద్యం తాగుతూ బాలికలతో డ్యాన్స్‌లు

by సూర్య | Mon, Mar 20, 2023, 11:02 AM

యూపీలోని జాన్‌పూర్‌లో ఆదివారం రాత్రి పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. లైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో అనుమతి లేకుండా జరుగుతున్న మద్యం డ్యాన్స్ పార్టీపై దాడి చేశారు. మద్యం తాగి విదేశీ మహిళలతో చిందులేస్తున్నట్లు గుర్తించారు. వారిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి నలుగురు అమ్మాయిలతో సహా 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM