అసెంబ్లీలో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు

by సూర్య | Mon, Mar 20, 2023, 10:02 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నట్టుగా తెలుస్తోంది.టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుల మద్య ఘర్షణ జరిగినట్టు సమాచారం.

Latest News

 
కాలేజీ పక్కన శ్మశానంలోనే దుకాణమెట్టేశారు Mon, Oct 21, 2024, 10:12 PM
ఏపీలో రెండు జిల్లాలను భయపెడుతున్న అడుగులు Mon, Oct 21, 2024, 10:11 PM
పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు.. వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులు Mon, Oct 21, 2024, 09:57 PM
నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్ అసెంబ్లీకి రావట్లేదు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు Mon, Oct 21, 2024, 09:56 PM
జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా Mon, Oct 21, 2024, 09:54 PM